10 months ago
13
0
సూర్యాపేట జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి క్యాంప్ కార్యాలయం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బిజెపి నాయకులు కార్యకర్తలుక్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది