10 months ago
20
0
సూర్యాపేట జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన బిజెపి నాయకులు కార్యకర్తలు బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు గారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు డబుల్ బెడ్ రూమ్ ల గురించి ఖండించడం వల్ల అరెస్టు చేయడం జరిగింది పేదలకు ఇల్లు ఇవ్వాలని ఫైట్ చేస్తుంటే అరెస్టు చేయడం ప్రజలు చూస్తున్నారు ఈసారి సంకినేని గారికి ఓటు వేసి నీతి నిజాయితీ అవినీతి లేని రాజకీయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని ఆశిస్తున్నాను జై సంకినేని జై బిజెపి